11 మున్సిపాలిటీల ఎన్నికల ప్రక్రియ నిలిపివేత

పయనించే సూర్యుడు న్యూస్ : తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక వాయిదా పడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో 11…

కార్పొరేషన్ పగ్గాలు బీజేపీ చేతికి

పయనించే సూర్యుడు న్యూస్ : కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సస్పెన్స్ వీడింది. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ ఖాతాలోకి వెళ్లింది.…

“నాయుడు విజన్ అద్భుతం”-గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ స్పందన

పయనించే సూర్యుడు న్యూస్ : సీఎం చంద్రబాబు నాయుడుపై గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ప్రపంచ దేశాల్లో తాను కలిసిన ఎంతోమంది మేధావుల…

సీపీఐ మద్దతు నిర్ణయానికి కారణాలు వివరించిన కేటీఆర్

జనం న్యూస్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో సీపీఐకి తమ కార్పొరేటర్ల మద్దతు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ మరోసారి…

జనం న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి పెద్దపీట వేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో గ్రామీణ పరోగతికి…

కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ విజయం

జనం న్యూస్:జగిత్యాల మున్సిపాలిటీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ ఎన్నికకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల మున్సిపాలిటీ…

అమరావతి నిర్మాణంపై బిల్ గేట్స్ ప్రశంసలు

జనం న్యూస్: ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని…

బిల్ గేట్స్ అమరావతిలో అడుగుపెడుతున్నారు

సాక్షి డిజిటల్ న్యూస్ : బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బీఎన్‌పీ చీఫ్ తారిఖ్ రెహమాన్ బంగ్లాదేశ్ నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్…

ప్రతి తండాలో స్కూల్, పంచాయితీ భవనం.

సాక్షి డిజిటల్ న్యూస్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్లమల…

రష్యా చమురు కొనొద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చిందా

సాక్షి డిజిటల్ న్యూస్ : రష్యా చమురు దిగుమతులపై కేంద్రమంత్రి జైశంకర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు ఏది సరైంది అనిపిస్తుందో అదే చేస్తుందని స్పష్టం…